1/10/2020.
రచన శ్రీమతి ,
పుల్లాభట్ల జగదీశ్వరీముార్తి.
కల్యాణ్, మహారాష్ట్ర .
8097622021.
శీర్షిక .
బంగారు భవిత.
కరోనా సంక్షోభం పెరుగుతున్న సమయంలో
తమజీవితాలను రోగుల సేవకై అంకితం
చేసిన ప్రతి ఒక్కరుా నిన్నటి బాలలే..
వారి పెంపక బాధ్యతను మనం
సక్రమంగా నిర్వర్తించ గలిగితే
నేటి బాలుర లో కొందరు వైద్యులు -
కొందరు బాధ్యత గల పౌరులు ,పోలీసులు
కొందరు దేశ రక్షక సిపాయిలు గానే కాక
వివేకానందులు, కొందరు జషుావాలు ,
కొందరు ఉన్నతాధికారులుగా తీర్ఛి
దిద్దబడి దేశోన్నతికే పాటుపడిన వారై
భరతమాతను బంగారు కీర్తి కిరీటంతో
అభిషేకిస్తారు అనడం లో సందేహమే లేదు.
"నేటి బాల లే రేపటి దేశ భవిత.."
వారిని ఉత్తమంగా తీర్చి దద్దడం మన "బాధ్యత."
No comments:
Post a Comment