ఆహ్వానము
మహతీ సాహితీ కవిసంగమం-కరీంనగరం
కరోనా ఇష్టపది కవితాసంకలనం-2021 పుస్తకావిష్కరణ మరియు కవిసమ్మేళనము
వేదిక: జూమ్ సమావేశము
తేది: 04-09-2021-సా.6-00 గం.ల నుండి.
ముఖ్య అతిథి & పుస్తకావిష్కర్త :
శ్రీమతి డాక్టర్ మంచాల వరలక్ష్మి గారు
రాష్ట్ర కార్యదర్శి,ది భారత్ స్కౌట్స్ అండ్ గైడ్స్ తెలంగాణా స్టేట్ అసోషియేషన్ & తెలంగాణా జాగృతి రాష్ట్ర ఉపాధ్యక్షురాలు
సభాధ్యక్షులు : శ్రీ డాక్టర్ అడిగొప్పుల సదయ్య గారు
అధ్యక్షులు
మహతీ సాహితీ కవిసంగమం-కరీంనగరం
ప్రత్యేక అతిథి:
శ్రీ ద్వివాగీశ్ గుడ్ల పరమేశ్వర్ గారు
రాష్ట్ర ఆర్గనైజింగ్ & శిక్షణా కమీషనర్ (స్కౌట్స్)
ది భారత్ స్కౌట్స్ అండ్ గైడ్స్ తెలంగాణా స్టేట్ అసోషియేషన్
విశిష్ట అతిథి:
శ్రీ దాస్యం సేనాధిపతి గారు
ప్రముఖ రచయిత, విమర్శకులు
ఆత్మీయ అతిథులు:
శ్రీ శ్రీ దాస్యం లక్ష్మయ్య గారు
వ్యవస్థాపక అధ్యక్షులు-ఉదయసాహితీ
శ్రీ ముక్కా సత్యనారాయణ గారు
వ్యవస్థాపక అధ్యక్షులు
మునియేటి రచయితల సంఘం-పెనుగంచిప్రోలు
శ్రీమతి డా.సూర్యదేవర రాధారాణి గారు
MD,DGO,ప్రముఖ కవయిత్రి
డాక్టర్ సయ్యద్ సమీనా పర్వీన్ గారు
ప్రముఖ కవయిత్రి, రచయిత్రి
పుస్తక పరిచయం:
శ్రీమతి గుడిపూడి రాధికారాణి గారు
ప్రముఖ కవయిత్రి,వివిధ కవితాప్రక్రియలలో అందెవేసిన చేయి
ఆహ్వానము & సభా నిర్వహణ:
శ్రీమతి కె గీతాశైలజ గారు
ప్రముఖ కవయిత్రి, ఉపాధ్యక్షురాలు
మహతీ సాహితీ కవిసంగమం-కరీంనగరం
ప్రార్థన:
శ్రీమతి పుల్లాభట్ల జగదీశ్వరీమూర్తి గారు
ప్రముఖ వాగ్గేయకారిణి
వందన సమర్పణ:
శ్రీ బీరప్పొల్ల అనంతయ్య గారు
ప్రముఖ కవి,కార్యదర్శి
మహతీ సాహితీ కవిసంగమం-కరీంనగరం
No comments:
Post a Comment